Category లోకల్

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని 7 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు. సోమవారం హుండీ ఆదాయం: రూ.4.14 కోట్లు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 89,403…

మహానాడులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. నివాళులు అర్పించిన చంద్రబాబు

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు…

తిరుమలలో రద్దీ పెరగడంతో టీటీడీ సరికొత్త ఆలోచన.. కొత్తగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-3

తిరుమలలో రద్దీ క్రమంగా పెగరుతోంది.. భక్తుల క్యూ లైన్లలో బారులు తీరి కనిపిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది.. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-3 నిర్మాణం చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థలాన్ని గుర్తించి అవసరమైన ప్రణాళికలల్ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై…