rastravarthanews@gmail.com

rastravarthanews@gmail.com

ఉల్లి వ్యాపారం పేరుతో రూ.24 లక్షలకు టోకరా

స్నేహితుడినని నమ్మించి ఉల్లి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తానంటూ ఓ వ్యాపారికి రూ.24లక్షలకు పైగా కుచ్చుటోపీ వేశాడో సైబర్‌ మోసగాడు. స్నేహితుడినని నమ్మించి ఉల్లి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తానంటూ ఓ వ్యాపారికి రూ.24లక్షలకు పైగా కుచ్చుటోపీ వేశాడో సైబర్‌ మోసగాడు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2024 నవంబర్‌లో గచ్చిబౌలికి చెందిన వ్యాపారి…

ఎన్టీఆర్ 103వ జయంతి.. జూ.ఎన్టీఆర్ నివాళులు.. ‘ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా’ అంటూ ట్వీట్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, వంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) 103వ జయంతి (మే 28) వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్…

నాలుగు జిల్లాలకు అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గాలివానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా విజృంభిస్తూ రాష్ట్ర ప్రజలు, రైతులను…

ఎన్టీఆర్ 103వ జయంతి.. నివాళులు అర్పించిన మెగాస్టార్ చిరంజీవి..

ఎన్ని తరాలు మారినా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా చిరంజీవి ఘన నివాళులు అర్పించారు. ఎన్ని తరాలు మారినా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రభావం…

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని 7 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు. సోమవారం హుండీ ఆదాయం: రూ.4.14 కోట్లు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 89,403…

వంట నూనె కొనేటప్పుడు ఈ తప్పు చేయొద్దు…

వంట నూనె ఎంపికలో చేసే చిన్న పొరపాట్లు కూడా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకే నూనెను ఎక్కువకాలం వాడటం, వాడిన నూనెను మళ్లీ వేడి చేయడం వంటి అలవాట్లు కొలెస్ట్రాల్‌, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు. మన ఇంట్లో ప్రతి రోజు ఉపయోగించే ముఖ్యమైన వస్తువుల్లో వంట నూనె…

క్వాలిఫయర్ 2: గుజరాత్‌పై రాజస్థాన్ నెగ్గుతుందా?.. సమీకరణాలు ఇలా!

ముల్లాన్‌పూర్ వేదికగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2లో తలపడనున్నాయి. మరి ఇరుజట్ల సమీకరణాలు ఎలా ఉన్నాయంటే.. ఐపీఎల్ 2026లో ఫైనల్ బెర్తు కోసం మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ముల్లాన్‌పూర్ వేదికగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2లో తలపడనున్నాయి. ఈ పోరులో నెగ్గిన జట్టు.. ఫైనల్‌కు…

మహానాడులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. నివాళులు అర్పించిన చంద్రబాబు

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు…

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో సైబర్‌ మోసం

సైబర్‌ నేరగాళ్లు నకిలీ క్రిప్టో ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా రిటైర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నమ్మించి సుమారు రూ.2.93 కోట్లు మోసం చేశారు. సైబర్‌ నేరగాళ్లు నకిలీ క్రిప్టో ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా రిటైర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నమ్మించి సుమారు రూ.2.93 కోట్లు మోసం చేశారు. సైబరాబాద్‌ సైబర్‌ కైరమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలివి.…

తొలిసారి వైభవ్ సూర్యవంశీ‌ ప్రతిభను గుర్తించింది అతనే!

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ మరోసారి టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్‌గా మారాడు. ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(29 బంతుల్లో 97 పరుగులు ) సునామీ బ్యాటింగ్‌తో చెలరేగాడు. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, యూనివర్సల్…