rastravarthanews@gmail.com

rastravarthanews@gmail.com

నీటి పండ్లు.. పోషకాలు మెండు

ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీని ద్వారా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని నివారించేందుకు నిత్యం సరిపడా నీరు తాగటంతో పాటు వేసవిలో లభించే నీటి…

తిరుమలలో రద్దీ పెరగడంతో టీటీడీ సరికొత్త ఆలోచన.. కొత్తగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-3

తిరుమలలో రద్దీ క్రమంగా పెగరుతోంది.. భక్తుల క్యూ లైన్లలో బారులు తీరి కనిపిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది.. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-3 నిర్మాణం చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థలాన్ని గుర్తించి అవసరమైన ప్రణాళికలల్ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై…